త్వరలో జరగనున్న #లోక్_సభ #ఎన్నికల దృష్ట్యా క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన #భద్రత ఏర్పాట్లను మరియు తీసుకోవలసిన #జాగ్రత్తల గురించి #రాచకొండ #పోలీస్_కమిషనర్ శ్రీ. తరుణ్ జోషి ఐపిఎస్ గారు #రాచకొండ #నోడల్ #అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ ఐపిఎస్, ఎస్బి డీసీపీ కరుణాకర్, ఎలక్షన్ సెల్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, వివిధ జోన్ల నోడల్ ఏసిపిలు, ఐటి సెల్ ఏసిపి నరేందర్ గౌడ్, ఏసిపి ఎస్బి శ్రీధర్ రెడ్డి, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
0
2
9
1K
0
Download Image