హైదరాబాద్, కొత్తపేట, విజయనగరం కాలనీ మహా శక్తి ధ్యాన కేంద్రంలో 24 గంటల అఖండ పౌర్ణమి ధ్యాన కార్యక్రమం PSSM -ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమం జనవరి 24 వ తేదీ బుధవారం నాడు జరగనుంది.ఈ నేపథ్యంలో కడ్తాల్ ట్రస్టి లక్ష్మి పాల్గొననున్నారు.
0
0
1
2
0
Download Image