గుంటూరు జిల్లా, రావెల గ్రామంలోని కోదండ రామ స్వామి దేవాలయంలో ఏకాదశ ధ్యాన మహా యాగం కార్యక్రమం మాస్టర్స్ మల్లేశ్వరి, కొండా రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా మాస్టర్ సుజాత, రాంమూర్తి విచ్చేసారు.
0
0
1
6
0
Download Image