మరోసారి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం మరియు రైతుల ప్రయోజనం కంటే రాజకీయమే ముఖ్యం అని తేలిపోయింది మేడిగడ్డ దగ్గర కాఫర్ డాం కట్టి, మరమత్తులు చేసి, నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోమని కెసిఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ ఇంజినీర్లు చెయ్యాలి అని రిపోర్ట్ ఇచ్చిన తరువాత, కడతాం అని కూడా L &T company ముందుకు ఒచ్చింది 👇 కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కుత్సితమైన చిల్లర రాజకీయం చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, కెసిఆర్ గారిని బద్నాం చెయ్యాలనే ఒకే ఒక అజెండాతో కాఫర్ డాం కట్టకుండా రైతులని నిండా ముంచాలని చూస్తుంది ఇంత నికృష్ట రాజకీయం కేవలం ఎన్నికలలో లాభం కోసమేనా?
@KTRBRS @BharathReddyBRS కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల కంటే రాజకీయమే ముఖ్యం👇
@KTRBRS @BharathReddyBRS కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల కంటే రాజకీయమే ముఖ్యం👇
@KTRBRS KTR, Atleast speak some commonsense
@KTRBRS Next election lo BRS power loki vachaka Congress Telangana lo undakudadhu ala cheyali apudu kani vellaki siggu radu..
@KTRBRS మరి అవును మీరు కేసు వెయ్యకుండా ఇప్పటికే కాంగ్రెస్ కి పైసలు ఇచ్చారు ఒకటి ఇది కూడా రిపేర్ చెయ్యకుండా అంటే పైసలు సేఫ్ చివర ఉన్న జనాలు పిచ్చోళ్ళు
@KTRBRS World class building anni kattina 5 years lo project fail aithe adi govt failure or not cheppandi sir