ప్రధాని మోడీ, బీజేపీ ప్రభుత్వం రెండు స్కీమ్ లని అమలు చేస్తుంది. 👉 ఒకటి ప్రీపెయిడ్ చందా "ఇవ్వు - దందా చేస్కో". 👉 రెండవది కాంట్రాక్టులను పొందు, ఎలెక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు ఇవ్వు. ఈ విధంగా ఈడీ, ఐటీ, సీబీఐ లాంటి సంస్థలను పంపి ప్రధాని మోడీ లాభం పొందుతున్నారు. - సుజాత పాల్ గారు, ఏఐసిసి కమ్యూనికేషన్స్ కోఆర్డినేటర్ - తెలంగాణ.
5
33
96
2K
3
Download Video