నంద్యాల జిల్లా కల్వటాల వద్ద రామ్కో సిమెంట్ ప్లాంట్ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్. 30 నెలల్లో ప్లాంట్ ఏర్పాటు. రూ.2500 కోట్ల పెట్టుబడితో ఏరాౖ ్పటైన తొలి దశ ప్లాంట్లో దాదాపు 1000 మందికి ఉద్యోగావకాశాలు.
12
86
663
0
0
Download Image
సులభతర వాణిజ్యానికి ఈ కంపెనీ ఏర్పాటు మంచి ఉదాహరణ అన్న సీఎం. కంపెనీలకు పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎం. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని రైతులకూ మేలు జరుగుతుందన్న సీఎం.
హెలిప్యాడ్ వద్ద సీఎం శ్రీ వైఎస్ జగన్ను కలిసి వినతిపత్రం అందజేసిన కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు. శ్రీ భాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వినతిపత్రం.హైకోర్టును అమరావతి నుంచి కర్నూలు తరలించే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్న న్యాయవాదులు.
@AndhraPradeshCM support for farmers is a unique work.